santhi parvam

Mahabharatam-Shanthi parvam2(vol-13)

శాంతి పర్వం ఓ హరిహరనాథా! పూర్వకథ అనంతరం మళ్ళీ ఆ వైశంపాయన ఋషి తన ఎదుటగల జనమేజయ మహారాజుతో ఇట్లా అన్నాడు. ఆ విధంగా అనేక విధాలయిన రాజధర్మాలను భీష్మ పితామహుడు వివరించి చెప్పు, […]

Continue reading »

Mahabharatam-Santhi parvam1(vol-12)

శాంతి పర్వం ఓ హరిహరనాథా! జనమేజయ మహారాజుకు వైశంపాయన మహర్షి ఈ విధంగా చెప్పాడు – పాండవులు తమ చనిపోయిన బంధుమిత్రుల కందరికీ జలతర్పణాలను ఇచ్చారు. మృతాశౌచాన్ని పోగొట్టుకొనటానికి గంగానది తీరంలో ఒక సమతల […]

Continue reading »
swaptika parvam

Mahabharatam-Sowptika parvam(vol-11)

సౌప్తిక పర్వం ఓ హరిహరనాథా! చంచలయైన శ్రీని స్థిరంగా చేసే కళ కలవాడా! దయ మొదలైన సద్గుణాలూ విమలజ్ఞానమూ స్వరూపంగా కలవాడా! నాశనంత్ప్తీలేనివాడా! పరిశుద్ధాత్ముల ఉత్తమ సేవచేత పూజించబడువాదా.దేవా! హరిహరనాథా! వైశంపాయనుడు జనమేజయుడు ఇట్లా […]

Continue reading »
karna parvam

Mahabharatam-Karna parvam(vol-10)

కర్ణ పర్వం స్వామీ! వైశంపాయన మహర్షి, జనమేజయ మహారాజుతో ఇట్లా చెప్పాడు. రాజా! నీ కిదివరకే నేను చెప్పినట్లు గొప్ప జ్ఞాని అయిన సంజయుడు కురుక్షేత్రంలో ఉన్న సైన్యం నుంచి బయలుదేరి రాజధాని హస్తినానగరానికి […]

Continue reading »
virat parvam

Mahabharatam-Virata Parvam(vol-6)

విరాట పర్వం Virata Parvam పాండవులు అరణ్యవాసం పూర్తి చేశారు. ఆ అరణ్యవాసం చివర యమధర్మరాజు (యక్షప్రశ్నల ఘట్టంలో) త్యక్షమైనాడు. ‘అజ్ఞాతవాసంలో ఎటువంటి ఇబ్బందులు రావని పాండవులకు వరం ఇచ్చాడు. అగ్నిహోత్రాలతో కు తో […]

Continue reading »

Mahabharatam-Aranya parvam2(vol-5)

అరణ్య పర్వం Aranya parvam అది శరదృతువు. ఆ శరత్కాలంలో సరస్వతీ మహానదిలో నిత్యమూ క్రుంకులిడుతూ, ఆనదీజలాలు త్రాగుతూ పాండవులు సంతోషంతో మరుదేశంలో కొన్ని నాళ్ళు గడిపారు. వికసించిన కమలాలు, సౌగంధిక పుష్పాలు ఆ […]

Continue reading »